YS Jagan
బెంగళూరులో వైఎస్ జగన్కు గ్రాండ్ వెల్కం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన లండన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఈ ...
పార్టీ మార్పు వార్తలపై ఎంపీ అయోధ్యరామిరెడ్డి క్లారిటీ
వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి ...
‘సూపర్ సిక్స్’కు ఆఖరి రాగం పాడేసినట్లేనా..?
సూపర్ సిక్స్ పథకాలను విపరీతంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే తమ పథకాల ద్వారా పూర్ పీపుల్ను రిచ్గా మారుస్తామని ప్రకటించింది. ప్రజలంతా నమ్మారు. ప్రతినెలా ఒక పథకం అందిస్తూ ...
RRRకు సుప్రీం కోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్
టీడీపీ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju)కు దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...
రాజీనామా నా వ్యక్తిగతం.. జగన్తో మాట్లాడే నిర్ణయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న సాయంత్రం సంచలన ప్రకటన చేసిన అనంతరం వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ...
రెడ్బుక్ పాలనకు భయపడే.. బాబు దావోస్ పర్యటనపై ఆర్కే రోజా కామెంట్స్
దావోస్ పర్యటనకు వెళ్లి ఒక్క పరిశ్రమతో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతులతో తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు బృందంపై వైసీపీ మండిపడుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వైసీపీ అధికార ప్రతినిధి, ...
వేద విద్యార్థుల మృతికి వైఎస్ జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్చూర్ జిల్లా సింధనూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ...
ఒక్క ఇంటి పట్టా రద్దు చేసినా ఊరుకోం.. ప్రభుత్వానికి సుధాకర్ బాబు హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు ...
‘ది బెస్ట్ పేరెంట్స్’
యస్.. వైఎస్ జగన్ దంపతులు బెస్ట్ పేరెంట్స్. ఈ మాట ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, పారిశ్రామిక వేత్తగా వైఎస్ జగన్ ఎంత సక్సెస్ అయ్యారో.. పిల్లలను పెంచి, పెద్ద ...
తప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజం
తప్పు చేసి ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, తన తప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్పై తప్పుడు ...