YCP

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. - వైసీపీ ట్వీట్‌

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. – వైసీపీ ట్వీట్‌

నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసే ప్రాజెక్టుల‌న్నీ త‌మ హ‌యాంలో సాధించిన‌వేన‌ని, ఆ ప్రాజెక్టుల‌న్నీ కూట‌మి ప్ర‌భుత్వం త‌న ఖాతాలో వేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ట్వీట్ ...

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్? దేవినేని అవినాశ్ సంచ‌ల‌న కామెంట్స్‌

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్? దేవినేని అవినాశ్ సంచ‌ల‌న కామెంట్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులు కొత్త ఊతం పొందుతున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌క‌పోవ‌డంతో తీవ్ర విమర్శలకు గుర‌వుతోంది. ఈ నేపథ్యంలో ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఖ‌రికి ...

ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జ‌రిగిందా? నిజం ఏంటి?

ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జ‌రిగిందా? నిజం ఏంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జ‌రిగింద‌ని, దీంట్లో వైసీపీ బ‌డా నేత‌ల‌తో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భ‌ర్త శ్రీ‌కాంత్‌ కూడా ...

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గ‌త రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వ‌స్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...

క‌క్ష లేదంటూనే జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని బాబు కుట్ర‌.. సీపీఐ రామ‌కృష్ణ కీల‌క వ్యాఖ్య‌లు

క‌క్ష లేదంటూనే జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని బాబు కుట్ర‌.. సీపీఐ రామ‌కృష్ణ కీల‌క వ్యాఖ్య‌లు

విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ అన్నారు. క్ష‌క్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్‌ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్‌ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...

ముగిసిన పేర్ని జ‌య‌సుధ విచార‌ణ‌

ముగిసిన పేర్ని జ‌య‌సుధ విచార‌ణ‌

రేష‌న్ బియ్యం మాయం కేసులో పేర్ని జ‌య‌సుధ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సుమారు రెండున్న‌ర గంట‌ల పాటు సాగిన విచార‌ణ కొద్దిసేప‌టి క్రిత‌మే ముగిసింది. న్యాయ‌వాదుల స‌మ‌క్షంలో పేర్ని జ‌య‌సుధ విచార‌ణ జ‌ర‌గింది. గోదాం ...

పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్‌

పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్‌

వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని స‌తీమ‌ణి రేష‌న్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమ‌వారం ...

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిర‌సిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...

INDIA కూటమిలో చేరిక‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

INDIA కూటమిలో చేరిక‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

INDIA, NDA కూటములకు వైసీపీ మ‌ద్ద‌తుపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టమైన క్లారిటీ ప్ర‌క‌ట‌న చేశారు. “మేము ఇద్దరి కూటములకు సమాన దూరంలో ఉంటాం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...

నాలుగు రోజులు పులివెందుల‌లో జ‌గ‌న్‌.. షెడ్యూల్ ఇదే

నాలుగు రోజులు పులివెందుల‌లో జ‌గ‌న్‌.. షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలో పర్యటించ‌నున్నారు. పులివెందుల‌లో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో స‌మావేశాలు, ప్ర‌జాద‌ర్భార్‌, క్రిస్మ‌స్ వేడుక‌ల‌తో ...