YCP

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైసీపీ నేత‌లు వినతిపత్రం అందజేశారు. మున్సిప‌ల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ...

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై దాడి

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై దాడి

కాపు నేత‌, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం నివాసంపై దాడి జ‌రిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న నివాసంపై ట్రాక్ట‌ర్‌తో దూసుకొచ్చిన యువ‌కుడు బీభ‌త్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్క్ చేసిన కారును ...

ఇంటూరి మ‌ళ్లీ అరెస్టు.. ఈ సారి ఎందుకంటే..?

ఇంటూరి మ‌ళ్లీ అరెస్టు.. ఈ సారి ఎందుకంటే..?

ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ఎన్నిక‌ల అనంత‌రం ఈ ప్ర‌క్రియ ఉధృతంగా సాగినా.. త‌రువాత కీల‌కంగా ఉన్న వారిని మాత్ర‌మే లిస్ట్ అవుట్ చేసి అరెస్టులు చేస్తున్న‌ట్లుగా ...

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత‌, మ‌జీ ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) లో భారీ ఊరట లభించింది. మరియమ్మ హత్య కేసులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న నందిగం సురేష్‌కు కోర్టు ...

స‌క్సెస్‌ఫుల్‌గా ఆ నింద కూడా వైసీపీపై నెట్టేశారుగా..

స‌క్సెస్‌ఫుల్‌గా ఆ నింద కూడా వైసీపీపై నెట్టేశారుగా..

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఎనిమిది మాసాలు పూర్తి కావొస్తోంది. అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో ప‌రిపాల‌న అంటే ఏంటో చూపిస్తామ‌ని, అనుభ‌వంతో అన్నింటినీ చ‌క్క‌దిద్దుతామ‌ని ఆర్భాటంగా మూడు పార్టీల కూటమి ...

త‌ప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? - ఏబీవీ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ధ్వ‌జం

త‌ప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ధ్వ‌జం

తప్పు చేసి ఏసీబీ విచార‌ణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వర‌రావు, త‌న త‌ప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం ప్ర‌శ్నించారు. వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌పై త‌ప్పుడు ...

వైజాగ్ స్టీల్‌.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

‘వైజాగ్ స్టీల్‌’.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రులు కుమార‌స్వామి, రామ్మోహ‌న్‌నాయుడు ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ...

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...

పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ బిగ్ థ్యాంక్స్ చెప్పింది. త‌మ పార్టీ సోష‌ల్ మీడియా చేప‌ట్టిన ఫ‌స్ట్ క్యాంపెయిన్‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నిలిచార‌ని వైసీపీ ...

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. - వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. – వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల విష‌యంలో తిరుమలలో జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...