Visakhapatnam Summit
అదానీ గ్రూప్ ఏపీకి కొత్త కాదు.. – కరణ్ అదానీ
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ...
48 మంది ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. సీఎం చంద్రబాబు ఆందోళన
అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు సీఎం చంద్రబాబును గందరగోళంలో పడేసింది. ప్రముఖ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టం చేసింది. కొంతమందికి అనవసరంగా ...
ఆసక్తికర ఘటన.. కొత్త ఎమ్మెల్యేలకు తొలిసారి ఎమ్మెల్యే క్లాస్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ, ప్రభుత్వ పనితీరుపై పలు కీలక సూచనలు చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు ...








