Tuskers Rampage

అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్న‌మ‌య్య జిల్లాలో విష‌ద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అట‌వీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ...