TTD
తిరుమల కొండపై దేవర బ్యూటీ సందడి
తిరుమల కొండపై దేవర బ్యూటీ సందడి చేశారు. ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తన సన్నిహితులతో కలిసి ...
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విషయంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే..
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఉచిత సర్వ దర్శనానికి కేవలం 1 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నాడు 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 21,098 ...
పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల సందర్భంగా తిరుమల కొండపై భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు ...
తిరుమలలో నగదు రహిత చెల్లింపులు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం త్వరలో నగదు రహిత చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో ...
లడ్డూ నాణ్యతపై TTD ఈవో కీలక ప్రకటన
తిరుమల లడ్డూ ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఎంతోమంది చాలా ఇష్టంగా తీసుకునే ప్రసాదం. తాజాగా TTD ఈవో శ్యామలరావు లడ్డూ తయారీపై స్పష్టతనిచ్చారు, భక్తుల సందేహాలను తొలగించారు. TTD ఈవో మాట్లాడుతూ.. ...
జనవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2025 జనవరి 7న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ...
టీటీడీ పాలకమండలి భేటీ.. భక్తుల కోసం కొత్త నిర్ణయాలు
తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు ...
2 గంటల్లో శ్రీవారి దర్శనం.. టీటీడీ నూతన ప్రయోగం
భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత వేగవంతం చేయడానికి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ...
తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష.. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో తెలుగు ...















