TTD
తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం.. బీజేపీ ఎంపీ అల్టిమేటం
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ విదేశాలనుంచి వచ్చే భక్తులతో ...
శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, కొండపై మాంసాహారం, లడ్డూ ప్రసాద భవనంలో అగ్నిప్రమాదం మొదలుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు ...
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (AP)కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. గరిమెళ్ల ...
వేధింపులు ఎక్కువయ్యాయి.. – టీటీడీ ఉద్యోగుల నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘటన కొత్త మలుపు తిరిగింది. బోర్డు మెంబర్ తీరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు ...
టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతుపురాణం
గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీవారి కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడి బూతుపురాణం భక్తులను తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. బోర్డు సభ్యుడిగా భక్తిభావాన్ని పెంచాల్సిన వ్యక్తి.. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ...
‘సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు పవన్’?.. తిరుపతిలో స్వామీజీల ఆందోళన
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంతాజ్ అనుమతులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ...
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. వీడియో
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ...
టీటీడీపై నేటి కేంద్రహోంశాఖ సమీక్ష రద్దు.. రాజకీయ జోక్యమే కారణమా?
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వరుస ఘటనపై కేంద్ర హోం శాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైకుంఠ దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో నేడు ...
తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...
తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...















