Tribute
Statewide Commemorations Honor a People’s Leader
Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy led heartfelt tributes to his father, the late Dr. YS Rajasekhara Reddy, on his ...
రాజశేఖరం మృతికి వైఎస్ జగన్ సంతాపం
వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...
మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళి
భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పూలమాల ...
మన్మోహన్సింగ్కు తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నివాళి
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల యావత్ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దేశం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందని భావిస్తోంది. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్లో ...
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...