Traffic Safety
ఏలూరులో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...