TG Bharat
ఏపీ కేబినెట్ మీటింగ్.. ఐదుగురు మంత్రులు గైర్హాజరు
ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో(Secretariat) జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశంలో (Cabinet Meeting) 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ...
‘ఇండీచిప్’ కథ.. కంపెనీ మూలధనం కోటి.. పెట్టుబడి 14 వేల కోట్లా..?
ఆంధ్రప్రదేశ్లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన ఇండీచిప్ సెమికండక్టర్స్ వ్యవహారం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కంపెనీపై అనేక అనుమానాలు మరియు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కంపెనీ పుట్టకముందే మంత్రులతో ...







