Terrorism
High Alert at Tourist Spots Nationwide Following Pahalgam Terror Attack; Security Tightened in Tirupati
In the aftermath of the horrific terror attack in Pahalgam, authorities across India have placed all major tourist and pilgrimage destinations under high alert. ...
కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చరిక!
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ...
తిరుమలలో హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీలు
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) పర్యాటకులను (Tourists) లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 27 మంది భారతీయులు (Indians), ఒక నేపాల్ పర్యాటకుడు మృతి చెందారు. ...
పహల్గామ్ దాడి ప్రభావం.. పాక్ ప్రభుత్వ ‘X’ ఖాతా బ్లాక్
పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) ఘటన భారతదేశాన్ని (India) తీవ్రంగా కలిచివేసింది. ఇది పాకిస్తాన్ (Pakistan) కుట్రేనని ప్రజలంతా ఆగ్రహంతో రగిలిపోతున్న తరుణంలో భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ‘X’ ...
‘మాకు ఎలాంటి సంబంధం లేదు’.. ఉగ్రదాడిపై పాక్ రక్షణ మంత్రి వివరణ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) ప్రాంతంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ (Pakistan) స్పందించింది. ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం ...
వేడుకున్నా.. వదల్లేదు.. ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) రాష్ట్రంలోని పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack) దేశ ప్రజలను భయాందోళనలోకి నెట్టేసింది. ఈ ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ...
India’s Most Wanted Terrorist Haripreeth Singh Arrested in the USA
In a major development, Haripreeth Singh, one of India’s most wanted terrorists, has been arrested in the United States by American Immigration and Customs ...
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్
భారతదేశాన్ని(India) వణికించిన మోస్ట్ వాంటెడ్ (Most Wanted) టెర్రరిస్ట్ (Terrorist) అగ్రదేశం అమెరికాలో(USA) అరెస్టయ్యాడు. పంజాబ్ రాష్ట్రం (Punjab State) లో గత ఆరు నెలల్లో 14 ఉగ్రవాద దాడులకు కారణమైన హరీప్రీత్ ...
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష
హైదరాబాదు (Hyderabad) లో 2013లో జరిగిన దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) జంట పేలుళ్ల (Twin Blasts) కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ...
బంగ్లా జైళ్ల నుండి 700 మంది ఖైదీలు పరార్.. భారత్లో తలదాచుకున్నారా?
జూలై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగిన విద్యార్థుల హింసాత్మక ఉద్యమ సమయంలో 800 మందికి పైగా ఖైదీలు (Prison Escape) వివిధ జైళ్ల నుండి తప్పించుకున్నారు. షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం పతనమైన ...