Telugu news

కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి NIA తనిఖీలు.. 15 మంది అరెస్ట్

పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విస్తృత తనిఖీలు చేపడుతుంది. ముఖ్యంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) అరెస్టు తరువాత ...

అవును.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ను కలిశా - జ్యోతి మల్హోత్రా

అవును.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ను కలిశా – జ్యోతి మల్హోత్రా

ఎన్ఐఏ (NIA) ద‌ర్యాప్తులో యూట్యూబర్ (YouTuber) జ్యోతి మల్హోత్రాకు (Jyoti Malhotra) సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పాకిస్తాన్‌ (Pakistan) తో త‌న‌కు సంబంధాలు ఉన్న‌ట్లుగా యూట్యూబ‌ర్ అంగీక‌రించింది. ఎన్ఐఏ విచార‌ణ‌లో పాక్‌ ...

చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు

చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు

తిరుపతి జిల్లా చంద్రగిరి (Chandragiri) మండలంలోని ఐతేపల్లె (Ithaepalle) వద్ద ఆదివారం అర్ధ‌రాత్రి ఘోర‌ రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై (Tiruvannamalai) నుంచి తిరుపతి (Tirupati) వస్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) ...

Out of Power, Not Out of Commitment: Y.S. Jagan Stands by His Word

Out of Power, Not Out of Commitment: Y.S. Jagan Stands by His Word

Staying true to his reputation for honoring every promise, YSR Congress Party chief Y.S. Jagan Mohan Reddy has once again proved that leadership is ...

మాట నిలబెట్టిన జగన్.. ప‌వ‌ర్‌లో లేక‌పోయినా..

మాట నిల‌బెట్టుకున్న‌ జగన్.. ప‌వ‌ర్‌లో లేక‌పోయినా..

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. అధికారంలో లేక‌పోయినా రైతుల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో పులివెందుల నియోజకవర్గంలో అకాల ...

BCCI Suspends IPL 2025 Amid Security Crisis, Eyes Post-England Series Resumption

BCCI Suspends IPL 2025 Amid Security Crisis, Eyes Post-England Series Resumption

In a dramatic turn of events, the Board of Control for Cricket in India (BCCI) has suspended the remainder of the 2025 Indian Premier ...

ఐపీఎల్ రీషెడ్యూల్ పై క్లారిటీ..! మిగిలిన మ్యాచ్‌లు అప్పుడే?

ఐపీఎల్ రీషెడ్యూల్ పై క్లారిటీ..! మిగిలిన మ్యాచ్‌లు అప్పుడే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 18వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన (Postponed) విషయం తెలిసిందే. భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ (BCCI) ...

అంధ‌కారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?

అంధ‌కారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?

ఇడుపులపాయ (Idupulapaya) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థులు (Students) తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా PUC-1 విద్యార్థులు పరీక్షల (Exams) సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఈదురుగాలులతో ...

ఆపరేషన్ సింధూర్‌లో 100 మంది హతం: - కేంద్రం వెల్ల‌డి

ఆపరేషన్ సింధూర్‌లో 100 మంది హతం: – కేంద్రం వెల్ల‌డి

పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున చేప‌ట్టిన “ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindoor)” ను విజ‌య‌వంతంగా ముగించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)తో పాటు ...

గూగుల్‌ సంచలనం: ఒక్కసారిగా 200 మంది ఉద్యోగులు..

గూగుల్‌ సంచలనం: ఒక్కసారిగా 200 మంది ఉద్యోగులు..

గ్లోబల్ టెక్ (Global Tech) దిగ్గజం గూగుల్‌ (Google)లో మరోసారి సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. టెక్నాల‌జీ ప‌రంగా ఎంత గొప్ప సంచ‌ల‌నాల‌ను సృష్టించ‌గ‌ల‌దో.. ఉద్యోగుల విష‌యంలోనూ గూగుల్ తీసుకున్న నిర్ణ‌యం చర్చనీయాంశంగా మారాయి. ...