Telugu Feed News
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరు? రిపోర్ట్ ఏం చెబుతోంది?
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరు..? అనే ప్రశ్న అభిమానుల మదిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. కాగా, ORMAX మీడియా తాజా నివేదిక విడుదల చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరోసారి ...
లెజెండరీ క్రికెటర్లకు ఫేర్వెల్ ఏది..? అభిమానుల ఆవేదన
భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన లెజెండరీ క్రికెటర్లు సరైన ఫేర్వెల్ లేకుండా క్రికెట్ కెరియర్ను వీడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన ...
RGVకి లీగల్ నోటీసులు.. ఫైబర్ నెట్ వివాదం కొత్త మలుపు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనతో పాటు వ్యూహం సినిమా బృందం మరియు ఫైబర్ నెట్ మాజీ ఎండీకి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ ...
అల్లు అర్జున్కు కాలు పోయిందా, కన్ను పోయిందా..? – సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్కు పెద్ద షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మాట్లాడిన ఆయన, బెనిఫిట్ షోలకు, టిక్కెట్ల ధరల పెంపునకు ఇకపై అనుమతి ఇవ్వబోనని స్పష్టం చేశారు. ...
రేవతి కుటుంబానికి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సాయం.. ఎంతంటే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి తన ...
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తాం.. జడేజా ధీమా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు సిరీస్లు గెలుచుకున్న టీమిండియా, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ధీమా ...
కెనడా రాజకీయాల్లో ఉత్కంఠ.. ట్రూడోకు ఎన్డీపీ గట్టి షాక్!
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు కఠిన సమయం ఎదురవుతోంది. నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో కెనడా ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
ఉచిత బస్సు పథకం మాటలకే పరిమితమా..? వైఎస్ షర్మిల ప్రశ్న
ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...
కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తిరుపతి జిల్లా నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కూటమి ...