Telangana News

స్పెష‌ల్ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు!

స్పెష‌ల్ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు!

హైదరాబాద్‌ పోలీసులు నిర్వ‌హించిన స్పెష‌ల్ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం అయ్యింది. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 23 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు దేశవ్యాప్తంగా వివిధ ...

బస్సులో సీటు కోసం మహిళల గొడ‌వ‌.. వీడియో వైరల్

బస్సులో సీటు కోసం మహిళల గొడ‌వ‌.. వీడియో వైరల్

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత బ‌స్సు ప‌థ‌కం వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన విష‌యం తెలిసిందే. చెయ్యి ఎత్తితే బ‌స్సు ఆప‌లేద‌ని డ్రైవ‌ర్‌ను చిత‌క‌బాద‌డం, బ‌స్సులో కండ‌క్ట‌ర్ల‌తో వాగ్వాదం, దాడులు చేయ‌డం వంటి ...

పిల్ల‌ల‌కు గొడ్డుకారం.. సీఎం భోజనం ఖర్చు రూ.32 వేలు - కేటీఆర్ సంచ‌ల‌న ట్వీట్‌

పిల్ల‌ల‌కు గొడ్డుకారం.. సీఎం భోజనం ఖర్చు రూ.32 వేలు – కేటీఆర్ సంచ‌ల‌న ట్వీట్‌

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. నల్ల‌గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ కృష్ణవేణి హాస్టల్‌లో విద్యార్థులకు గొడ్డు కారం పెడుతున్నార‌నే ...

ఫార్ములా ఈ- రేస్ కేసు.. 'HMDA'తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ- రేస్ కేసు.. ‘HMDA’తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HMDA ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ...

మంచి అవ‌కాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?

మంచి అవ‌కాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?

తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రస్తుతం రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 12,000 అందించేందుకు సిద్ధమని చెప్పింది. ఎన్నికలకు ముందు రూ. 15,000 ఇవ్వాలని హామీ ...

హైదరాబాద్ తాగునీటి సమస్యపై సీఎం కీలక నిర్ణయం

హైదరాబాద్ తాగునీటి సమస్యపై సీఎం కీలక నిర్ణయం

హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సరఫరా (Hyderabad Drinking Water) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ జల మండలి బోర్డు ...

సీఎం రేవంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సీఎం రేవంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం, రేవంత్ వ‌ద్ద రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులు ...

క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల

క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల

తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ‌ రాష్ట్రంలో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2023లో నమోదైన కేసుల ...

జగిత్యాలలో పోలీసుల‌పై దాడి.. ఇదేం విడ్డూరం

జగిత్యాలలో పోలీసుల‌పై దాడి.. ఇదేం విడ్డూరం

జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఘర్షణలో ఆకతాయిలు పోలీసులపై ఎదురు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దానిపై విస్తృత చర్చ ...

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కార‌ణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెల‌వు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...