Telangana Development

పరిశ్రమలు నాశనమవుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రంపై కేటీఆర్ విమర్శలు

పరిశ్రమలు నాశనమవుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రంపై కేటీఆర్ విమర్శలు

తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి ఆగిపోయిందని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు దీనిపై మౌనం పాటించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్స్ ...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి.. మంత్రులకు సీఎం కీలక ఆదేశం

ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ఓట‌మి.. మంత్రులకు సీఎం కీలక ఆదేశం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మెరుగైన ఫలితాల కోసం మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ...

రేవంత్ - మోడీ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై కీలక చర్చలు

రేవంత్ – మోడీ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై కీలక చర్చలు

ఢిల్లీలో పర్యటనలో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణకు అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు ...

గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌.. - సీఎం రేవంత్‌

గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌.. – సీఎం రేవంత్‌

హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు బయో ఆసియా సదస్సు-2025 హైద‌రాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ...

పదేళ్ల పాటు మాదే అధికారం.. - సీఎం రేవంత్ కొత్త లాజిక్‌

పదేళ్ల పాటు మాదే అధికారం.. – సీఎం రేవంత్ కొత్త లాజిక్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప‌దేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌ (Telangana) ప్రజలకు పదేళ్లపాటు ...

ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం స‌మ‌న్వ‌యంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం స‌మ‌న్వ‌యంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం, పాలక పక్షం కలిసి ...

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్ర‌ధానికి సీఎం ప‌లు విన‌తులు

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్ర‌ధానికి సీఎం ప‌లు విన‌తులు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి ...

మేడ్చల్, శామీర్‌పేట‌కు మెట్రో పొడిగింపు

మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్యారడైజ్ నుంచి తాడ్బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకు 23 కి.మీ.ల కారిడార్‌ మరియు JBS ...