tdp
పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ...
వేములలో ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై దాడి
సాగునీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజీ చేస్తున్న మీడియా ...
6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా? – వైసీపీ ప్రశ్న
‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా తల్లికి ...
అవంతి శ్రీనివాస్పై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీ సానుభూతి కూటమి అవసరం లేదు. నిన్ను రాజకీయంగా ఎదగనిచ్చిన చిరంజీవి కుటుంబానికి ...











అబద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్రచారం.. కూటమి పాలనపై జగన్ ఫైర్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కూటమి ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ...