tdp

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల వీరంగం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాష్టీకం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన తాజా సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ...

కూట‌మి ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

కూట‌మి ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...

'ప‌ది' ప‌శ్న‌ప‌త్రం లీక్‌.. కూట‌మికి వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

‘ప‌ది’ ప‌శ్న‌ప‌త్రం లీక్‌.. కూట‌మికి వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు నాయుడు, టీడీపీపై నేరుగా విమర్శలు చేస్తూ, ట్విట్ట‌ర్‌లో వైసీపీ ...

చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్ష‌మాప‌ణ‌లు

చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్ష‌మాప‌ణ‌లు

ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్‌తో ...

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొన‌సాగుతున్న ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. వైసీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్‌లో టీడీపీ ...

అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయ‌నున్నారా..?

అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయ‌నున్నారా..?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడ‌బుట్టిన‌ అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయ‌నున్నార‌ట‌. ఇప్పటికే సీఎం చంద్రబాబు జ‌న‌సేన నాయ‌కుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ ...

'అందుకే చంద్రబాబును 420 అంటారు' - జగన్

‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌ ...

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...

పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ

పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం కొత్తపల్లి మండలంలోని పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ...

వేముల‌లో 'సాక్షి' మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి

వేముల‌లో ‘సాక్షి’ మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి

సాగునీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజీ చేస్తున్న మీడియా ...