tdp
మందుబాబులకు షాక్.. ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబులను షాక్కు గురిచేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం ...
న్యాయం చేయమంటే వేధిస్తారా..? – లక్ష్మి అరెస్టుపై వైసీపీ ట్వీట్
తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ – బాధితురాలు లక్ష్మి ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అనూహ్యంగా జైపూర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మి ...
‘వడ్డీతో సహా తిరిగిస్తా..’ – విడదల రజిని మాస్ వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజిని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం జోలికి వచ్చినా, వైసీపీ కార్యకర్తలు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే ...
‘పవన్ పేరు పలకరా..?’ మంత్రి అచ్చెన్నను నిలదీసిన జనసైనికులు
కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పి.గన్నవరంలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ ...
రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer ...
టీడీపీ నేత దౌర్జన్యం.. రైతు పంట ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం
ప్రభుత్వ అండదండలతో అధికార పార్టీ నాయకులు తమ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత రవి కిరణ్, పోలీసుల సమక్షంలోనే ఓ రైతు భూమిని బలవంతంగా ఆక్రమించి ...
ఎమ్మెల్యే సౌమ్యకు టీడీపీ షాక్.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే సూచించిన వారికి కాకుండా అధిష్టానం కొత్తపేరును తెరపైకి తెచ్చింది. నందిగామ మున్సిపాలిటీ పదో వార్డు కౌన్సిలర్ కృష్ణకుమారి పేరును అధిష్టానం ...
కిడ్నాప్ వార్తలపై ఎమ్మెల్సీ వీడియో బైట్ విడుదల
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా కొనసాగుతోంది. కూల్చివేతలు, దాడులు, కొనుగోళ్లు, బెదిరింపులు, కిడ్నాప్లతో టెంపుల్ సిటీ అరాచకంగా మారుతోంది. వైసీపీ భీపారమ్పై గెలిచిన కార్పొరేటర్లను అధికార కూటమి తనవైపునకు లాక్కుంటోందన్న ఆరోపణలు ...
బస్సు అద్దాలు ధ్వంసం.. దాడులతో అట్టుడుకుతున్న తిరుపతి
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ముందుంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ...