T20 World Cup

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం ...

పాకిస్తాన్ తప్పుకుంటే మేమున్నాం..ఆ దేశం ఓపెన్ ఆఫర్

పాకిస్తాన్ తప్పుకుంటే మేమున్నాం..ఆ దేశం ఓపెన్ ఆఫర్

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటుందా లేదా అన్న విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. భద్రతా కారణాలు చూపిస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఇప్పుడు అదే బాటలో పాకిస్తాన్ ...

గిల్ రాకతో ఒత్తిడి పెరిగింది: సూర్యకుమార్ యాదవ్

గిల్ రాకతో ఒత్తిడి పెరిగింది: సూర్యకుమార్ యాదవ్

ప్రస్తుతం భారత జట్టు (Indian Team) రెండు ఫార్మాట్లలో ఇద్దరు కెప్టెన్ల విధానాన్ని కొనసాగిస్తోంది. టెస్టులు, వన్డేలకు శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) నాయకత్వం వహిస్తుండగా, టీ20 ఫార్మాట్‌కు మాత్రం సూర్యకుమార్ యాదవ్ ...

బుమ్రాను యూఏఈతో ఆడిస్తే.. స్ట్రైక్‌ చేస్తా: అజయ్ జడేజా

బుమ్రాను యూఏఈతో ఆడిస్తే.. స్ట్రైక్‌ చేస్తా: అజయ్ జడేజా

ఆసియా కప్ (Asia Cup) 2025లో భాగంగా భారత్ (India), యూఏఈ (UAE) మధ్య జరగనున్న మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌ (Dubai) ...

ఆసియా కప్ 2025: నేటి నుంచే క్రికెట్ పండగ ప్రారంభం

ఆసియా కప్ 2025: నేటి నుంచే క్రికెట్ పండగ ప్రారంభం

క్రికెట్ అభిమానుల కోసం మరో క్రికెట్ పండగ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముందు జరిగే అతి పెద్ద ఈవెంట్ అయిన ఆసియా కప్ టోర్నమెంట్ నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ ...

"నేను తప్పు చేశానా?" ఆసియా కప్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు.

“నేను తప్పు చేశానా?” ఆసియా కప్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు.

సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ (Asia Cup)  2025 కోసం టీమిండియా (Team India) జట్టు(Team)లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి ...

భారత అమ్మాయిలకు సవాల్: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధం!

నేడే తొలి మ్యాచ్‌.. స‌వాల్‌కు సిద్ధ‌మైన అమ్మాయిలు

భారత మహిళల క్రికెట్ జట్టుకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడే (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ...

సమీకి ప్ర‌మోష‌న్ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్‌

సమీకి ప్ర‌మోష‌న్ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్‌

వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త ఊపును తీసుకురావడానికి మాజీ క్రికెటర్ డారెన్ సమీ అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వన్డే, టీ20లకు కోచ్‌గా ఉన్న సమీ, ఇప్పుడు టెస్టు జట్టుకు ...