Sports News
వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడలిస్ట్ కన్నుమూత
జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ జాతీయస్థాయి అథ్లెట్ మృతిచెందింది. రాజస్థాన్కు చెందిన వెయిట్లిఫ్టర్ యాష్తిక ఆచార్య (17) బుధవారం బికనీర్లోని జిమ్లో ప్రాక్టీస్ చేస్తుంది. జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా స్క్వాట్ రాడ్ ఆమె ...
ICC Champions Trophy 2025: నేడే టీమిండియా తొలి పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ (India Vs Bangladesh)ల ...
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 – 8 – 8 లాజిక్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) మరలా క్రికెట్ ప్రపంచంలో సందడి చేయబోతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈసారి పోటీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ...
నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యమిస్తోంది. ...
భారత్లో ఒలింపిక్స్కు ఇదే సరైన సమయం.. – నీతా అంబానీ
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే సరైన సమయమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ ...
త్రిష ప్రతిభకు భారీ నజరానా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ యువ క్రికెటర్ త్రిష గొంగడి అండర్-19 మహిళల వరల్డ్ కప్లో అసాధారణ ప్రదర్శన కనబరిచి భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. ఈ గర్వించదగ్గ విజయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ...
ఫ్యాన్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తా..- హార్దిక్
టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆట ద్వారా అభిమానులను ఎప్పుడూ ఎంటర్టైన్ చేయాలనే లక్ష్యంతో ఉంటానని తెలిపారు. “ఫ్యాన్స్ టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం ...
పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో నిరాశపరిచింది. ఆమె తొలి రౌండ్లోనే విఫలమై, వియత్నాం ప్లేయర్ గుయెన్ టీఎల్ చేతిలో 20-21, 12-21 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్లో ...
ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్
ఖోఖోలో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించాయి. ఖోఖో తొలి ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను 78-40 స్కోర్ తేడాతో చిత్తు ...
















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల