Spiritual Events India

పూరీ రథయాత్ర ఉత్సవానికి హాజరైన గౌతమ్ అదానీ కుటుంబం

పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీ కుటుంబం

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో శనివారం పాల్గొన్నారు. ఆయనతో పాటు భార్య ప్రీతి అదానీ, కుమారుడు కరణ్ ...