social media
కోహ్లి దివ్యాంగ అభిమానితో సెల్ఫీ.. ఫొటో వైరల్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన ఆటతోనే కాదు, తన ప్రవర్తనతో కూడా అభిమానుల మన్ననలు పొందుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్ల మధ్య కోహ్లి ఓ దివ్యాంగ ...
ఎథిక్స్ పాటించండి.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరిక
ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్లు నైతిక విలువలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021 ఐటీ రూల్స్ (Code of Ethics) ప్రకారం.. ఓటీటీలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తప్పనిసరిగా నిబంధనలు ...
మోనాలిసా అదృష్టం.. మరో మెట్టు పైకి
తేనెకళ్ల అందంతో మహాకుంభమేళా(Mahakumbh Mela)లో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా(Monalisa) ఇప్పుడు మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. సోషల్ మీడియా ప్రభావంతో ఓవర్ నైట్ స్టార్గా మారిన మోనాలిసాకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ ...
ఫ్లైట్లో స్పెషల్ గెస్ట్గా.. కుంభమేళా బ్యూటీ మోనాలిసా
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbh Mela)లో తన మైమరపించే కళ్లతో అందరినీ ఆకర్షించిన మోనాలిసా (Monalisa) గురించి నెట్టింట హాట్ టాపిక్గా మారింది. పూసల దండలు, రుద్రాక్షలు అమ్మేందుకు వచ్చిన ఈ ...
ఇంటూరి మళ్లీ అరెస్టు.. ఈ సారి ఎందుకంటే..?
ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియ ఉధృతంగా సాగినా.. తరువాత కీలకంగా ఉన్న వారిని మాత్రమే లిస్ట్ అవుట్ చేసి అరెస్టులు చేస్తున్నట్లుగా ...
Mona Lisa Request.. నా అకౌంట్ తిరిగి ఇచ్చేయండి ప్లీజ్
ఉత్తర ప్రదేశంలోని ప్రయాగ్రాజ్ (Prayagraj) మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా (Monalisa) తన అభిమానులతో భావోద్వేగంగా స్పందిస్తూ వీడియోను పంచుకున్నారు. కుంభమేళా (Kumbh Mela)లో పూసల దండలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా ఓవర్నైట్ ...
దావోస్ పర్యటన.. ‘చంద్రబాబు గతం గుర్తులు’ వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా, యువతకు ఉపాధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరానికి బయల్దేరింది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు దావోస్లో పర్యటించిన ...
విడాకుల వదంతులపై చాహల్ క్లారిటీ
విడాకుల వార్తపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అభిమానులందరికీ ధన్యవాదాలు ...
పార్టీ మార్పు వార్తలపై తమ్మినేని స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరువాత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ ప్రయాణంపై వివిధ రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరపున శ్రీకాకుళం పార్లమెంట్ ...















మైక్రోసాఫ్ట్, సత్యనాదెళ్లపై చంద్రబాబు వ్యాఖ్యలన్నీ అబద్ధాలే..
దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన స్పిరిట్, ఎలివేషన్స్తోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిందని, తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో ...