Security Forces

పహల్గామ్ ఉగ్ర‌దాడి.. పిటిష‌న‌ర్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

పహల్గామ్ ఉగ్ర‌దాడి.. పిటిష‌న‌ర్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

పహల్గామ్ (Pahalgam) ఉగ్ర‌దాడిపై (Terrorist Attack) న్యాయ విచారణ (Judicial Inquiry) జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) (PIL) సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల‌పై న్యాయ ...

కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ స‌క్సెస్‌

CRPF’s Major Anti-Maoist Operation Concludes Successfully Along Telangana-Chhattisgarh Border

In a significant boost to national security efforts, the Central Reserve Police Force (CRPF) has successfully concluded a nine-day-long anti-Maoist operation across the rugged ...

కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ స‌క్సెస్‌

కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ స‌క్సెస్‌

తెలంగాణ‌- ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దులలో విస్తరించిన కర్రెగుట్టలపై (Karregutta)సీఆర్పీఎఫ్ (CRPF) నిర్వహించిన భారీ భద్రతా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్ 9 రోజుల పాటు కొనసాగింది. మావోయిస్టుల (Maoists) చొరబాట్లను అడ్డుకునేందుకు ...

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. - ప్రధాని మోడీ కీలక ప్రకటన

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. – ప్రధాని మోడీ కీలక ప్రకటన

ప‌హ‌ల్గామ్‌ (Pahalgam)లో ఉగ్ర‌దాడి (Terrorist Attack) నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ (Narendra Modi) త‌న నివాసంలో వ‌రుస స‌మావేశాలు (Meetings) నిర్వ‌హిస్తున్నారు. వ‌రుస భేటీలతో ఉగ్ర‌వాదాన్ని (Terrorism) ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్‌ (Pakistan)పై ప్రతీకార ...

Massive Encounter at Tri-State Border: 38 Maoists Killed in Ongoing Anti-Naxal Operation

Massive Encounter at Tri-State Border: 38 Maoists Killed in Ongoing Anti-Naxal Operation

A major encounter broke out between central paramilitary forces and Maoists at Karregutta, a dense forest region near the border of Telangana, Chhattisgarh, and ...

కర్రెగుట్టలలో భారీ ఎన్‌కౌంటర్‌.. 28 మంది మావోలు హ‌తం

కర్రెగుట్టలలో భారీ ఎన్‌కౌంటర్‌.. 38 మంది మావోలు హ‌తం

తెలంగాణ (Telangana) – ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని కర్రెగుట్టల (Karreguttalu) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు (Security Forces) విస్తృత స్థాయిలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ...

మ‌ళ్లీ ముగ్గురు మావోలు హతం.. ఈ ఏడాదిలో 138 మంది

మ‌ళ్లీ ముగ్గురు మావోలు హతం.. ఈ ఏడాదిలో 138 మంది

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం (Chhattisgarh State) మావోయిస్టుల క‌ద‌ళిక‌ల‌కు కేంద్రబిందువుగా మారిన వేళ, భద్రతా బలగాలు తన చర్యలు మరింత వేగవంతం చేశాయి. తాజా సమాచారం ప్రకారం, బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం ...

భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టుల మృతి

భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని సుక్మా జిల్లా (Sukma District)లో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter) లో 20 మంది మావోయిస్టులు ...

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఉన్న‌ట్లు స‌మాచారం అంద‌డంతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శ‌నివారం సాయంత్రం కేంద్ర బ‌ల‌గాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. భ‌ద్ర‌తా ద‌ళాల ఎన్‌కౌంటర్‌లో ...