Road Accident
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఖంగావ్-షెగావ్ (Khamgaon-Shegaon) హైవేపై రెండు ట్రావెల్స్ బస్సులు (Travel Buses), ఒక బొలెరో (Bolero) ...
రోడ్డు ప్రమాదం.. సోనూ సూద్ భార్యకు తీవ్ర గాయాలు
ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై-నాగపూర్ హైవే వద్ద సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆలస్యంగా ...
రోడ్డు ప్రమాదం.. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీగల మనవడు దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్పై ముందుగా వెళ్తున్న లారీని కనిష్క్ ప్రయాణిస్తున్న ...
ఏలూరులో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...
పవన్ కాన్వాయ్లో ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. పవన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ...
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడి మృతి
విదేశాల్లో చదువుకుంటున్న మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad) వాసి దుర్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ (Wajid) రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రాణాలు ...
వేద విద్యార్థుల మృతికి వైఎస్ జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్చూర్ జిల్లా సింధనూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. వీడియో
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ...















