Rajamahendravaram
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మరో కరోనా కేసు (Corona Case) నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో(Rajahmundry) తొలి కోవిడ్-19 కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ...
బతకడానికి తాగే పాలు, నీళ్లలోనూ కల్తీ – చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్
ఏపీలో పాలు, నీళ్లు కల్తీ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న డయేరియా (Diarrhea), ఫుడ్ పాయిజన్ ...
మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం
మున్సిపాలిటీల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రూ. కోటి 95 లక్షల వ్యయంతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఈ ...








