Political Clash
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. తోపులాటతో హైడ్రామా!
హైదరాబాద్లోని (Hyderabad) కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ (Gandhi Bhavan) బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ సీనియర్ నేత, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) పక్కన కూర్చోవడంపై కాంగ్రెస్ ...
చర్చ లేకుండానే లోకేష్ తోడల్లుడికి ప్రభుత్వ భూములు
జీవీఎంసీ కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూముల క్రమబద్ధీకరణ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. చర్చకు అవకాశం ఇవ్వకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడి గీతంకు భూముల కేటాయింపును ...
‘నూరు’కు 10 శాతం కమీషన్.. టీడీపీ ఎంపీ – ఎమ్మెల్యే మధ్య వివాదం
తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) చెందిన ఎంపీ(MP), ఎమ్మెల్యే(MLA) మధ్య కమీషన్ల (Commissions) వివాదం తీవ్ర దుమారంగా మారింది. ఇది మా సామ్రాజ్యం.. 10 శాతం కమీషన్లు (10 Percent Commission) ...
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య
సర్పంచ్ ఎన్నికల ప్రచారం (Sarpanch Election Campaign) సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. సూర్యాపేట (Suryapet) జిల్లా నూతనకల్ మండలం (Nuthankal Mandal) లింగంపల్లి (Lingampalli) గ్రామంలో ఈ దారుణ ఘటన ...
‘గంజాయి విక్రేతలు పోలీసులే..’ – టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తిరువూరు (Tiruvuru) పోలీస్ స్టేషన్ (Police Station)లో టీడీపీ(TDP) ఎమ్మెల్యే (MLA) కొలికపూడి శ్రీనివాస్ రావు (Kolikapudi Srinivas Rao) హంగామా సృష్టించారు, పోలీసులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తిరువూరు పోలీసులు గంజాయి ...
తోలుతీస్తాం.. కూటమికి వైఎస్ జగన్ వార్నింగ్
ప్రొద్దుటూరు, వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో (Local Body By-Elections) విజయం సాధించిన వైసీపీ (YSR Congress Party – YSRCP) నేతలతో ...
ఆ మనసులో ఇంకొకరిపై ప్రేమ పుట్టింది.. – సాయిరెడ్డిపై అమర్ పంచ్లు
మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కామెంట్స్కు వైసీపీ నేతలు స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పంచ్లు వేశారు. నిన్నటి వరకు జగన్ ...
ఆధారాలివిగో.. లోకేశ్ వ్యాఖ్యలకు ‘వైసీపీ ట్రూత్ బాంబ్’ వైరల్
శాసనమండలిలో యూనివర్సిటీ వీసీలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్లకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యూనివర్సిటీల వీసీలు, కార్పొరేషన్ చైర్మన్లను బెదిరించి రాజీనామా చేయించారని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ ...
సహనం కోల్పోయి.. ”అరేయ్, రా, బై” అంటూ లోకేశ్ చిందులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి సభలో మాట్లాడారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...









