pawan kalyan
ఏపీలో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. రూ.2.08 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. పూడిమడకలో ...
అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
‘గేమ్ ఛేంజర్’ మృతుల కుటుంబాలకు వైసీపీ పరామర్శ
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మణికంఠ, చరణ్ల కుటుంబాలను వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. మణికంఠ, చరణ్ చిత్రపటాలకు నివాళులర్పించిన ...
‘పుష్ప’కేమో నీతులు.. ‘గేమ్ ఛేంజర్’కు పాటించరా? – పవన్కు అంబటి ప్రశ్న
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్పై పరోక్షంగా విమర్శలు ...
అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన పవన్, దిల్రాజు
రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ ...
గేమ్ ఛేంజర్ ఈవెంట్.. ఇద్దరు యువకులు మృతి
గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్కు వచ్చి తిరిగి వెళ్తుండగా, హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. రాజమండ్రిలో జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కు ...
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లో పవన్ స్పీచ్.. అల్లు అర్జున్పై కౌంటర్లు
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మెగా-అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ బట్టబయలు అయ్యింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్పై పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్లు పడ్డాయి. ఎవరు ...















టీటీడీని రాజకీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమన సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చారని తీవ్ర ...