pawan kalyan

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్ 2 ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా కొన‌సాగుతున్నాయి. రోస్ట‌ర్ విధానాన్ని స‌వ‌రించిన అనంత‌రం గ్రూప్ 2 మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగించారు. ప్ర‌భుత్వానికి ...

'గ్రూప్‌-2' ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

‘గ్రూప్‌-2’ ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని గ్రూప్‌-2 అభ్య‌ర్థులు వారి ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో అభ్య‌ర్థులు రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

నిప్పులాంటి నిజం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోప‌ణ‌లు ...

'జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..'

‘జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..’ – గ్రూప్‌-2 అభ్య‌ర్థి క‌న్నీళ్లు

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోస్టర్‌లో ఉన్న లోపాలను సరి చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు మిన్నంటుతున్నాయి. APPSC ప్రకటించిన ప్రకారం రేపు (ఆదివారం) ...

వివాదంగా మారిన వర్మ ట్వీట్.. ఆఖ‌రికి డిలీట్‌

వివాదంగా మారిన వర్మ ట్వీట్.. ఆఖ‌రికి డిలీట్‌

టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. “కష్టపడి సాధించే విజయానికి గౌరవం” అంటూ ట్వీట్ చేసిన వర్మ, కొద్దిసేపటికే దాన్ని డిలీట్ ...

ప‌వ‌న్‌ విష‌యంలోని చ‌ట్టం.. జ‌గ‌న్‌కు వ‌ర్తించ‌దా?

ప‌వ‌న్‌ విష‌యంలోని చ‌ట్టం.. జ‌గ‌న్‌కు వ‌ర్తించ‌దా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభమేళాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న భార్య‌, కుమారుడు అకిరానంద‌న్‌, ...

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. 27 ఏళ్ల త‌రువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ...

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను బుధ‌వారం పరామ‌ర్శించారు. గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ...

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక ...

30 వేల అమ్మాయిలు, సుగాలి ప్రీతి కేసు.. - ప‌వ‌న్‌కు సినీ నిర్మాత‌ ప్ర‌శ్న‌లు

30 వేల అమ్మాయిలు, సుగాలి ప్రీతి కేసు.. – ప‌వ‌న్‌కు సినీ నిర్మాత‌ ప్ర‌శ్న‌లు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు. 2017లో చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా జ‌రిగిన సుగాలి ప్రీతి హత్యకేసును ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వ‌చ్చాక‌ పవన్ ...