Pakistan Army
Operation Sindoor : 11 మంది సైనికులు మృతి.. – పాక్
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్పై గట్టిగా ప్రభావం చూపింది. మే 7న భారత రక్షణ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన మెరుపు దాడుల్లో ...
భారత్-పాక్ ఉద్రిక్తత: పాక్ ఆర్మీ చీఫ్ అరెస్ట్?
వైమానిక దాడులకు దిగిన పాక్ (Pakistan) కు భారత్ (India) దీటైన జవాబిచ్చింది. భారత్ పరిరక్షణ చర్యలతో పాటు ప్రతీకార దాడులు చేపట్టింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్లు ...
పాకిస్తాన్లో భీకర దాడి.. 90 మంది సైనికుల మృతి
బలూచిస్తాన్లో భద్రతా పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత, ఆదివారం పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడి జరిగింది. బలూచిస్తాన్లోని నోష్కి ప్రాంతంలో భద్రతా దళాలకు చెందిన ...
పాక్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్.. 100కి పైగా సైనికులు బందీ
కిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా BLA బోలాన్ జిల్లాలో సంచలన దాడికి తెగబడ్డారు. ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం దేశవ్యాప్తంగా ...
సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్
జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. ...