Lok Sabha
లోక్సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన
లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ...
బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతు: రాహుల్ గాంధీ సంచలన వాఖ్యలు
ఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలి పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కొన్ని రాష్ట్రాల్లో ...
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) ఆరోగ్య కారణాలతో రాజీనామా (Resignation) చేయడంతో, ఎన్నికల సంఘం (ఈసీ)(EC) కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం: కేంద్రం బిల్లులకు రెడీ, విపక్షాల నిరసన!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 8 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు, విపక్షాలు వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ డిమాండ్లు, వాయిదా తీర్మానాలతో సిద్ధమయ్యాయి. విపక్షాల ...
‘లిక్కర్ కేసు కట్టుకథ.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’
తనపై నమోదైన మద్యం కేసులను (Liquor Cases) పూర్తిగా రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించారు వైసీపీ (YSRCP) లోక్ సభ (Lok Sabha) పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy). ఈ కేసులో ...
Opportunism vs. Minority welfare in AP politics
Political analysts remark that even a chameleon would feel ashamed witnessing the opportunistic politics of Chandrababu Naidu and Pawan Kalyan, who change their stance ...
వక్ఫ్ బిల్లు: లోక్సభలో హాట్ డిబేట్.. ప్రతిపక్ష వ్యూహం ఏంటి?
ఎన్డీయే (NDA) ప్రభుత్వం నేడు చారిత్రాత్మక వక్ఫ్ బిల్లు (Waqf Bill) ను లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టబోతోంది. బీజేపీ కూటమి ఇప్పటికే తన సంఖ్యా బలం, వ్యూహాలతో సిద్ధంగా ఉంది. ...
లోక్సభలో రేపు వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును రేపు (బుధవారం) ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...