Land Reforms

'ధరణి' పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు

‘ధరణి’ పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క ప్రకటన చేశారు. తెలంగాణ‌లో నేటి వ‌ర‌కు అమ‌ల‌వుతున్న ధ‌ర‌ణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామ‌ని చెప్పారు. ధ‌ర‌ణిని పూర్తిగా మార్చి భూభార‌తిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ...