Jagan Mohan Reddy

'నాకు న్యాయం చేయండి..' - ప‌వ‌న్‌కు కిరణ్ రాయ‌ల్ బాధితురాలి వేడుకోలు

‘నాకు న్యాయం చేయండి..’ – ప‌వ‌న్‌కు కిరణ్ రాయ‌ల్ బాధితురాలి వేడుకోలు

జనసేన నేత కిరణ్ రాయల్ త‌న‌ను మోసం చేశాడ‌ని, డ‌బ్బులు తీసుకొని తిరిగి ఇవ్వ‌మ‌ని అడిగినందుకు త‌న పిల్ల‌ల‌ను, త‌న‌ను చంపుతాన‌ని బెదిరిస్తున్నాడ‌ని బాధితురాలు ల‌క్ష్మి సంచ‌ల‌న వీడియో విడుద‌ల చేసిన విష‌యం ...

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్ర‌వారం త‌న అనుచ‌రుల‌తో తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యానికి శైల‌జానాథ్ ...

మ‌రో ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..

మ‌రో ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..

ఎన్నిక‌ల అనంత‌రం ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న వైసీపీ(YCP).. వివిధ అంశాల‌పై అధికార కూట‌మి పార్టీల‌పై ఒత్తిడి పెంచేందుకు ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. గ‌తంలో రైతులు, విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైసీపీ తాజాగా ...

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్? దేవినేని అవినాశ్ సంచ‌ల‌న కామెంట్స్‌

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్? దేవినేని అవినాశ్ సంచ‌ల‌న కామెంట్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులు కొత్త ఊతం పొందుతున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌క‌పోవ‌డంతో తీవ్ర విమర్శలకు గుర‌వుతోంది. ఈ నేపథ్యంలో ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఖ‌రికి ...

సెకీ ఒప్పందాలు.. చంద్ర‌బాబుకు వైఎస్ షర్మిల సూటి ప్ర‌శ్న‌లు

సెకీ ఒప్పందాలు.. చంద్ర‌బాబుకు వైఎస్ షర్మిల సూటి ప్ర‌శ్న‌లు

సెకీ ఒప్పందాలపై సీఎం చంద్ర‌బాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్ర‌శ్న‌లు సంధించారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా వైఎస్ ష‌ర్మిల ట్వీట్‌లో కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం ...

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేర‌కు టెక్క‌లి పోలీస్ స్టేష‌న్‌లో దువ్వాడ‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...

ఈవీఎంలపై అనుమానాలు.. భారత్‌లో మాత్రమే వినియోగం ఎందుకు?

దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సార‌థ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...