News Wire
-
01
భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD వెల్లడి.
-
02
దేశంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తగ్గుముఖం
దేశంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తగ్గుముఖం పట్టాయి. ఏడాదిలో దాదాపు 10 వేల ప్రభుత్వ పాఠశాలలు తగ్గినట్లు తాజా గణాంకాలు.
-
03
గుర్మీత్ రామ్ రహీమ్ కేసు సుప్రీంకోర్టుకు
రామ్ ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్కు ఎదురుదెబ్బ. నిర్దోషిగా విడుదలను సవాలు చేసిన పిటిషన్ను సుప్రీం స్వీకరణ.
-
04
సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు
తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ యువతి ఫిర్యాదు. రాహుల్ సహా 11 మందిపై కేసు నమోదు చేసిన విశాఖ ఎంవీపీ పోలీసులు
-
05
లండన్లో మంత్రి నారాయణ బృందం
అమరావతి ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం ఫోస్టర్ అండ్ పార్టనర్స్తో సమావేశం. టవర్ నిర్మాణంపై ఎల్అండ్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
06
జార్ఖండ్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన విద్యార్థులు. విద్యార్థులపై వాటర్ కెనాన్ ల ప్రయోగం.. జేపీఎస్సీలో అవకతవకలపై విచారణకు డిమాండ్
-
07
అమెరికాలో ఏపీ వ్యక్తి దుర్మరణం
ఇటీవల అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన తిరుపతి జిల్లాకు చెందిన దిలీప్(30). ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం, దిలీప్ మృతి
-
08
వైసీపీ ర్యాలీలపై ఆంక్షలు
డీఎస్సీ స్కామ్పై వైసీపీ పోరాటం. రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలకు పిలుపు. వైసీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు. ఆంక్షలు ఛేదించి ర్యాలీలు
-
09
ఫోన్పే సీఈవో కీలక ప్రకటన
యూపీఐ లావాదేవీలపై భారతీయుల నుంచి ఛార్జీలు వసూలు చేయం. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితం
-
10
ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు
విజయవాడకు భారీగా తరలివచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. తమ సమస్యలు పరిష్కరించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్






బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్
తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...