News Wire
-
01
తెలంగాణ లో 22-A భూములపై చర్చ
అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల జాబితాపై స్వల్పకాలిక చర్చ. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరణ ఇవ్వనున్నారు.
-
02
పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీలో NTR భరోసా పెన్షన్ల దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
-
03
భారత్–జపాన్ టీ20
భారత్–జపాన్ టీ20 సెప్టెంబర్ 22న జరగనున్న మ్యాచ్కు జపాన్ సిద్ధమవుతోంది.
-
04
తెలంగాణలో 6.27% రిటైల్ ద్రవ్యోల్బణం
ఆగస్టులో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం 6.27 శాతంగా నమోదు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 4.82 శాతంగా నమోదైనట్లు నివేదికలు వెల్లడి.
-
05
₹2,000 దాటిన UPI లావాదేవీలపై ఛార్జీ
₹2,000కు మించిన UPI వ్యాపార లావాదేవీలపై 0.4% ఇంటర్చేంజ్ ఛార్జీ విధించే ప్రతిపాదన.
-
06
వైసీపీలో మరొకరిపై సస్పెన్షన్
రేపల్లె నియోజకవర్గానికి చెందిన మోపిదేవిపై సస్పెన్షన్ వేటు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సస్పెన్షన్ వేటు
-
07
మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి
డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మృతి. వైజాగ్లో గుండెపోటుతో మృతిచెందిన ఆళ్ల నాని. రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిక
-
08
చవితి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు
మార్కాపురం జిల్లా కంభంలోనూ, అనకాపల్లిలోని చీడికాడలో 'ఓరోరి యోగి' అంటూ వినాయక మండపంలోనే రికార్డింగ్ డ్యాన్సులు
-
09
రోడ్డుపై నేలకొరిగిన భారీ వృక్షం
హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో బస్సు మీద పడిన భారీ వృక్షం. ప్రయాణికులు తీవ్ర భయాందోళన. నుజ్జునుజ్జు అయిన రెండు బైకులు, మూడు ఆటోలు
-
10
జీవీఎంసీ వార్డులు పెంపు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు పెంపు. 98 నుంచి 120 స్థానాలకు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం






కేంద్రమంత్రిని అలా సంబోధిస్తారా..? లోకేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదం
దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది. ఈ సమావేశం ఆద్యంతం రాజకీయ పార్టీ మీటింగ్లా జరిగిందని విమర్శలు వస్తున్నప్పటికీ.. అందులో మంత్రి లోకేశ్ ప్రసంగంలో ...