Ichchapuram
ఇచ్ఛాపురంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ...