Hyderabad

వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు

వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ఏపీ పోలీసులు హైద‌రాబాద్‌లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ...

శివలింగం వ‌ద్ద‌ మాంసపు ముద్ద‌.. సంచ‌ల‌నం

శివలింగం వ‌ద్ద‌ మాంసపు ముద్ద‌.. సంచ‌ల‌నం

హైద‌రాబాద్ టప్పాచబుత్రాలోని హనుమాన్ ఆలయంలో దారుణ‌మైన సంఘ‌ట‌న ఒక‌టి వెలుగుచూసింది. హ‌నుమాన్‌ ఆలయంలో ఉన్న శివలింగం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మాంసాన్ని వేసిన‌ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో భ‌క్తులు తీవ్ర ...

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపాయి. పోలీసుల త‌నిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

హైద‌రాబాద్ నివాసితుల‌ను హ‌డ‌లెత్తిస్తున్న హైడ్రా తాజాగా త‌న ఆప‌రేష‌న్‌ను శంషాబాద్‌కు షిఫ్ట్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమ‌వారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేప‌ట్టింది. ముఖ్యంగా సంపత్‌నగర్, ఊట్పల్లిల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ...

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో గంజాయి చాక్లెట్లు సీజ్‌

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో గంజాయి చాక్లెట్లు సీజ్‌

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు త‌నిఖీల్లో గంజాయి చాక్లెట్లు ప‌ట్టుబ‌డ్డాయి. గురువారం భారీగా 24 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్ర‌క‌టించారు. రాజస్థాన్ నుంచి హైద‌రాబాద్‌కు గంజాయ్ ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో హైద‌రాబాద్ (Hyderabad) వాసి దుర్మ‌రణం చెందాడు. ఉన్న‌త విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్ (Wajid) రోడ్డు ప్ర‌మాదం(Road Accident)లో ప్రాణాలు ...

ఎక్స్‌పిరియం పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్

ఎక్స్‌పిరియం పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన‌ ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పార్కులో ...

మీర్‌పేట్ హ‌త్య‌కు.. 'సూక్ష్మ‌ద‌ర్శిని' సినిమానే స్ఫూర్తి!

మీర్‌పేట్ హ‌త్య‌కు.. ‘సూక్ష్మ‌ద‌ర్శిని’ సినిమానే స్ఫూర్తి!

హైదరాబాద్ (Hyderabad) మీర్‌పేట్ ప్రాంతంలో భార్య‌ను చంపి, ముక్క‌లు చేసి, ఉడికించిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భ‌ర్త గురుమూర్తి (Gurumurthy) భార్య‌ వెంక‌ట మాధవి (Venkata Madhavi) హత్యని అతికిరాత‌కంగా ...

వాటర్‌బోర్డ్ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. కీలక సమాచారం మాయం

వాటర్‌బోర్డ్ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. కీలక సమాచారం మాయం

తెలంగాణ వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో బోర్డు అధికారులకు సంబంధించిన కీలక వివరాలు, కాంటాక్ట్ డేటా, ఇతర ముఖ్యమైన సమాచారం పూర్తిగా మాయం అయినట్లు ...

రెండోరోజు ఐటీ సోదాలు.. సినీ ఇండస్ట్రీలో కలకలం

రెండోరోజు ఐటీ సోదాలు.. సినీ ఇండస్ట్రీలో కలకలం

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖ నిర్మాత‌లపై ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిర్మాత‌ల ఇళ్ల‌లో ఐటీ శాఖ అధికారులు రెండోరోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎస్‌వీసీ, మైత్రి, ...