Home Isolation
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మరో కరోనా కేసు (Corona Case) నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో(Rajahmundry) తొలి కోవిడ్-19 కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ...






