Godrej Properties

సర్కార్ భూముల వేలానికి సిద్ధం: ఎకరాకు రూ.101 కోట్ల కనీస ధర

రేవంత్ సర్కార్ భూముల వేలానికి సిద్ధం..ఎకరాకు రూ.101 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ...