Godavari River

శాంతించిన గోదావరి.. భ‌ద్రాచ‌లంలో వరద తగ్గుముఖం

శాంతించిన గోదావరి.. భ‌ద్రాచ‌లంలో వరద తగ్గుముఖం

భద్రాచలం (Bhadrachalam) గోదావరి (Godavari)లో వరద ఉధృతి (Flood Intensity) క్రమంగా తగ్గుతోంది. గురువారం రాత్రి నుండి నీటి ప్రవాహం స్వల్పంగా తగ్గడం ప్రారంభమైంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 49 అడుగుల వద్ద ...

వరద పరిస్థితులపై అప్రమత్తం.. స్పెషల్ సీఎస్ జయలక్ష్మి

కృష్ణా, గోదావ‌రి ఉగ్ర‌రూపం.. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అల‌ర్ట్‌

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా (Krishna), గోదావరి (Godavari), తుంగభద్ర (Tungabhadra) నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ (CS) జి.జయలక్ష్మి (G. Jayalakshmi) కలెక్టర్లతో ...

ఆంధ్ర, తెలంగాణ నీటి వివాదంపై ముగిసిన భేటీ

ఆంధ్ర, తెలంగాణ నీటి వివాదంపై ముగిసిన భేటీ

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల‌ (Polavaram-Banakacharla)పై కేంద్ర జలశక్తి శాఖ (Central Jal Shakti Ministry) మంత్రి సి.ఆర్. పాటిల్ (C.R. Patil) నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ముఖ్య‌మంత్రుల (Chief ...

కేసీఆర్తో హరీష్ రావు సమావేశం: బనకచర్ల ప్రాజెక్టుపై కీలక చర్చ!

కేసీఆర్తో హరీష్ రావు సమావేశం: బనకచర్ల ప్రాజెక్టుపై కీలక చర్చ!

హైదరాబాద్‌ (Hyderabad)లోని నందినగర్‌ (Nandinagar) నివాసంలో బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao)తో మాజీ మంత్రి హరీష్ రావు (Harish ...

బనకచర్లపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

‘బనకచర్ల’పై CM రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

పోలవరం-బనకచర్ల (Polavaram-Banakacharla) ప్రాజెక్టు (Project)పై తెలంగాణ‌ (Telangana) ముఖ్య‌మంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ (Delhi) ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించి కీల‌క ...

బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి

బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి

బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్‌లోని బేగం బజార్‌కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...

గోదావరిలో విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

గోదావరిలో విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

గోదావరి నదిలో విషాదకర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ముమ్మడివరం (Mummidivaram) సమీపంలో 8 మంది యువకులు గల్లంతు అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం ఈ ...

సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. సీఎం పుష్కర స్నానం

సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. సీఎం పుష్కర స్నానం

తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర సరస్వతి నది పుష్కరాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఈ 12 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం మే 26 వరకు ...