Emotional
వాళ్లు వచ్చేవరకు ఓటింగ్లో పాల్గొనం.. – తిరుపతి మేయర్
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తిరుపతిలో జరిగిన దాడిపై మేయర్ శిరీష భావోద్వేగానికి గురయ్యారు. బస్సులో ఉండగానే రాళ్లతో దాడి జరిగిందని, తమ ప్రాణాలకు రక్షణేది అంటూ ప్రశ్నించారు. తిరుపతిలో ఆమె మీడియాతో ...






