Election Commission

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు ఈసీ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. మార్చి 3న ...

రాష్ట్రపతితో నూతన సీఈసీ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

రాష్ట్రపతితో నూతన సీఈసీ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో, ఆయన స్థానంలో జ్ఞానేశ్ కుమార్ కొత్త సీఈసీగా నియమితులయ్యారు. సీఈసీగా బాధ్య‌త‌లు చేప‌ట్టి జ్ఞానేశ్ కుమార్ ఇవాళ రాష్ట్రపతి ...

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ...

కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

భారత ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌ (Gyanesh Kumar)ను 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC India)గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హర్యానా ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (సీఎస్‌)గా ...

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నివాసానికి వెళ్లారు. భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ...

ఈవీఎంల డేటా తొలగించొద్దు.. - సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఈవీఎంల డేటా తొలగించొద్దు.. – సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)లలో నిక్షిప్తమైన డేటాను తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌(EC)కు స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్ర అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) మరియు కాంగ్రెస్‌ ...

కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా

కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల గ‌డువు మాత్ర‌మే మిగిలి ఉండగా ఆప్‌కు చెందిన ...