Drought
ఏపీలో తీవ్ర వర్షాభావం.. 45 శాతానికి చేరిన లోటు
ఆంధ్రప్రదేశ్లో కరువు తాండవిస్తోంది. అంతే రేంజ్లో నిత్యావసర సరుకుల ధరలు ప్రజలను దారుణంగా వేధిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం తీవ్రంగా తగ్గింది. ఆగస్టు నెలలో వర్షపాతం భారీగా పడిపోవడంతో రాష్ట్రంలో ...
ఉరి తాళ్లపై వేలాడుతూ జీడి రైతులు నిరసన
అనకాపల్లి జిల్లా (Anakapalli District) దేవరాపల్లి మండలంలో (Devarapalli Mandal) జీడి రైతులు (Cashew Farmers) వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అకాల వర్షాల వల్ల భారీ నష్టాలను చవిచూసిన రైతులు తమ ...
తెలంగాణకు వర్షాలు లేనట్టేనా? ఆందోళనలో రైతులు!
భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం, తెలంగాణలో ఈ రుతుపవన కాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఆగస్టు రెండో వారం వరకు ...








