Devotee Rush
వైకుంఠ ద్వార దర్శనం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్టాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, ద్వారకా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోవింద నామస్మరణలతో తిరుమల ...
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే..
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి ...