Delimitation
నాడు కుటుంబానికి – నేడు రాష్ట్రానికి ద్రోహం – కాంగ్రెస్ నేత సంచలన ట్వీట్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) రాజకీయ శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు సిద్ధాంతాల కంటే ...
హైబ్రిడ్ సీఎం.. రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీడియాతో మాట్లాడిన ఆయన, ...
అమరావతి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని (Capital) అంశం హాట్ టాపిక్గా మారింది. అమరావతిలో (Amaravati) రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి దండగ.. మావిగన్(MAVIGUN) ఉండగా అనే చర్చ విస్తృతంగా జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ ...
“ఎన్డీఏ తమిళనాడు ద్రోహి” – మోదీ పోస్ట్కు స్టాలిన్ కౌంటర్
తమిళనాడు (Tamil Nadu) ఎన్డీఏ (NDA)తోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మధురాంతకంలో జరిగే ఎన్డీఏ ...
తెలుగు రాష్ట్ర అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ...
‘డీలిమిటేషన్పై అఖిలపక్షం 7 కీలక తీర్మానాలు’
చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...
ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. డీలిమిటేషన్పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఈ భేటీలో తెలంగాణ ...
నేడు చెన్నైలో డీఎంకే అఖిలపక్ష సమావేశం
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత స్టాలిన్ నేతృత్వంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఐటీసీ ఛోళా హోటల్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ ...
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి వైసీపీ ఎంపీ విజ్ఞప్తి
రాజ్యసభలో రాజ్యంగంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాల ...
















‘ఇన్స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?