Cricket News
భారత్ అద్భుత విజయం – సెమీస్లో ఆసీస్తో పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన కీలక పోరులో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించి, ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. తొలుత ...
న్యూజిలాండ్ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం?
టీమిండియా అభిమానులకు చేదు వార్త ఎదురైంది. మార్చి 2న న్యూజిలాండ్(India vs New Zealand)తో జరగనున్న మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడే అవకాశాలు తగ్గాయని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ...
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ ఫిదా
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ మెగా టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కొత్త జెర్సీ(New Jersey)ని విడుదల ...
గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ కన్నుమూత
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ కెప్టెన్, క్రికెటర్ మిలింద్ రేగే (76) గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్కు అత్యంత సన్నిహితుడైన మిలింద్ మృతి పట్ల క్రికెట్ ...
రనౌట్ వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ హైడ్రామా నడుమ ముగిసింది. చివరి బంతికి రనౌట్పై వచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ...
కోహ్లి రీఎంట్రీ.. జైశ్వాల్ జట్టుకు దూరమా?
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి గాయం నుంచి కోలుకుని మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. నాగ్పూర్లోని తొలి వన్డే నెట్స్ సెషన్లో, బ్యాటింగ్ చేస్తుండగా కాలి మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. అయితే, ...
ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం.. స్టీవ్ స్మిత్ సంచలనం
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టును నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే, తాను నాయకత్వ ...
దూబే ఉంటే భారత్ ఓడిపోదు.. లాజిక్ అదుర్స్
భారత క్రికెట్ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న వేళ, ఓ ఆసక్తికరమైన రికార్డు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉంటే, భారత్ ఓడే ప్రసక్తే లేదట. ...