Cricket News

కావ్యా మారన్ జట్టులో పాక్ క్రికెటర్లు – వివాదంలో SRH ఓనర్..

కావ్యా మారన్ జట్టులో పాక్ క్రికెటర్లు – వివాదంలో SRH ఓనర్..

సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) (ఎస్‌ఆర్‌హెచ్) సహ యజమాని కావ్యా మారన్ (Kaviya Maran) మరో క్రికెట్ లీగ్‌తో వార్తల్లో నిలిచారు. ఆమెకు చెందిన సన్ గ్రూప్, ఇంగ్లండ్ (England) వేదికగా ...

టీమిండియా బిజీ షెడ్యూల్ ప్రారంభం.. రోహిత్, కోహ్లీల రీఎంట్రీ ఖాయం!

టీమిండియా బిజీ షెడ్యూల్ ప్రారంభం.. రోహిత్, కోహ్లీల రీఎంట్రీ ఖాయం!

ఇంగ్లండ్ (England) పర్యటనను ముగించుకున్న టీమిండియా (Team India), ఇప్పుడు భారీ షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి సీనియర్ ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి ...

అంపైర్ ధర్మసేనపై కేఎల్ రాహుల్ ఆగ్రహం

అంపైర్ ధర్మసేనపై కేఎల్ రాహుల్ ఆగ్రహం

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు హైటెన్షన్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, ...

ఇంగ్లాండ్‌తో టెస్టు: ఆదుకున్న కరుణ్ నాయర్, లండన్‌లో వాన ప్రభావం

ఇంగ్లాండ్‌తో టెస్టు: ఆదుకున్న కరుణ్ నాయర్, లండన్‌లో వాన ప్రభావం

లండన్‌ (London)లోని ఓవల్ (Oval) మైదానంలో ఇంగ్లాండ్‌ (England)తో జరుగుతున్న ఐదో టెస్టు (Fifth Test)లో భారత జట్టు తొలి రోజు తడబడింది. 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేసింది. ...

'మాకు రూల్స్ తెలుసు'.. పిచ్ క్యూరేటర్‌పై శుబ్‌మన్ గిల్ ఫైర్!

‘మాకు రూల్స్ తెలుసు’.. పిచ్ క్యూరేటర్‌పై శుబ్‌మన్ గిల్ ఫైర్!

ఇంగ్లండ్-భారత్ (England–India) మధ్య ఐదో టెస్టు (Fifth Test) మ్యాచ్ (Match) ప్రారంభానికి ముందే వివాదంలో చిక్కుకుంది. టీమిండియా (Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), ఓవల్ పిచ్ ...

భారత అండర్-19 జట్టు ప్రకటన: వైభవ్ సూర్యవంశీకి చోటు!

భారత అండర్-19 జట్టు ప్రకటన: వైభవ్ సూర్యవంశీకి చోటు!

భారత అండర్-19 (India Under-19) జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా యంగ్ టీమిండియా (Team India) ఆతిథ్య ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు ...

భారత్ vs ఇంగ్లండ్ ఆఖరి టెస్టు: సిరీస్ సమం చేస్తుందా.. కోల్పోతుందా?

భారత్ vs ఇంగ్లండ్ ఆఖరి టెస్టు!

ఇంగ్లండ్-భారత్ (England-India) మధ్య ఐదు టెస్టుల (Five Test) సిరీస్ (Series) చివరి అంకానికి చేరుకుంది. నేటి నుంచి ఓవల్ స్టేడియం (Oval Stadium)లో ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ...

శుభమన్ గిల్ ఒక టెస్ట్‌కు ఎంత తీసుకుంటాడంటే?

శుభమన్ గిల్ ఒక టెస్ట్‌కు ఎంత తీసుకుంటాడంటే?

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో తన తొలి టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శుభమన్ గిల్, తన కెప్టెన్సీలో బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడమే కాకుండా, టీమిండియాకు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు. అయితే, శుభమన్ గిల్ ఒక టెస్ట్ ...

కీలక టెస్టుకు బుమ్రా దూరం: ఆకాశ్‌ దీప్‌కు చోటు!

కీలక టెస్టుకు బుమ్రా దూరం: ఆకాశ్‌ దీప్‌కు చోటు!

ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో, నిర్ణయాత్మక టెస్టు నుంచి టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఖాయమైంది. బుమ్రా పనిభారం తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల ...

పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ టికెట్ దక్కబోతుందా?

పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ టికెట్ దక్కబోతుందా?

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సెమీఫైనల్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన నేపథ్యంలో, ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్‌పై కూడా ఉత్కంఠ ...