Congress
విరాళాల్లో ఫస్ట్ బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విరాళాల రూపంలో అత్యధిక నిధులు సేకరించిన రాజకీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. అందులో బీజేపీ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ (భారత ...
నేటి నుంచి కాంగ్రెస్ ‘నవ సత్యాగ్రహ బైఠక్’ సమావేశాలు
కర్ణాటకలోని బెళగావిలో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్” అని నామకరణం చేయడం గమనార్హం. మహాత్మా గాంధీ ...
కాంగ్రెస్కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్తో పొత్తు పెద్ద తప్పిదం
గత లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది పెద్ద తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ స్పష్టంగా చేశారు. పొత్తుతో పాటు ఆప్ అధినేత ...
ఆ అంశాలపై మాట్లాడవా..? సీఎం రేవంత్కు హరీష్రావు ప్రశ్న
తెలంగాణ రాజకీయం మొత్తం సంధ్య థియేటర్ అల్లు అర్జున్, తొక్కిసలాట ఘటనపైనే నడుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ...
ఉచిత బస్సు పథకం మాటలకే పరిమితమా..? వైఎస్ షర్మిల ప్రశ్న
ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...
ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నాలు.. – షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల బీజేపీపై కీలక ఆరోపణలు చేశారు. అంబేడ్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ జాగ్రత్తగా ప్రయత్నిస్తోందని ...
పార్లమెంట్ వద్ద తోపులాట.. బీజేపీ ఎంపీ తలకు గాయం
పార్లమెంట్ ఆవరణలో గురువారం పెద్ద తోపులాట జరిగింది. కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు నిరసన తెలపగా, బీజేపీ ఈ నిరసనలకు ప్రతిఘటిస్తూ అబద్ధాల ప్రచారం ...
రాజ్భవన్ ఎదుట రేవంత్ ధర్నా.. మోదీపై సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ‘ఛలో రాజ్భవన్’ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్లో జరిగిన అల్లర్లపై కేంద్ర ...
అంబేద్కర్పై అమిత్షా వివాదాస్పద వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ
లోక్సభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లోనూ రాజ్యాంగంపై సుదీర్ఘ చర్చ ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...