Competitive Exams

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్ 2 ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా కొన‌సాగుతున్నాయి. రోస్ట‌ర్ విధానాన్ని స‌వ‌రించిన అనంత‌రం గ్రూప్ 2 మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగించారు. ప్ర‌భుత్వానికి ...

'గ్రూప్‌-2' ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

‘గ్రూప్‌-2’ ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని గ్రూప్‌-2 అభ్య‌ర్థులు వారి ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో అభ్య‌ర్థులు రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్‌ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...