CM visit
సీఎం పింఛన్ల పంపిణీ.. ఈ నెల బాపట్ల జిల్లాలో…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇవాళ బాపట్ల జిల్లా (Bapatla District)లో పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా బాపట్ల జిల్లా పరిధిలోని కొత్త గొల్లపాలెం (Kotta Gollapalem) లో ...
కాసేపట్లో తిరుపతికి వైఎస్ జగన్.. బాధితులకు పరామర్శ
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కారణంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...