CM Chandrababu

సీఎం చంద్ర‌బాబుకు షాకిచ్చిన విద్యార్థి

సీఎం చంద్ర‌బాబుకు షాకిచ్చిన విద్యార్థి

నారాయ‌ణ స్కూల్ విద్యార్థిని ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ ఇచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరు సభలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. స‌భా వేదిక‌పై ...

చంద్ర‌బాబు ఫోన్‌కూ దొర‌క‌ని ప‌వ‌న్‌.. కూట‌మిలో క‌య్యం?

చంద్ర‌బాబు ఫోన్‌కూ దొర‌క‌ని ప‌వ‌న్‌.. కూట‌మిలో క‌య్యం?

గ‌త ప‌దిహేను రోజులుగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాడ లేదు. ఎలాంటి అధికారిక కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన‌లేదు. త‌న శాఖప‌ర‌మైన వ్యవ‌హారాల్లోనూ యాక్టివ్‌గా లేరు. అస‌లు కెమెరాల‌కే చిక్క‌లేదు. దీంతో ప‌వ‌న్‌కు ఏమైంద‌నే ...

మందుబాబుల‌కు షాక్‌.. ఏపీలో లిక్క‌ర్ ధ‌ర‌లు పెంపు

మందుబాబుల‌కు షాక్‌.. ఏపీలో లిక్క‌ర్ ధ‌ర‌లు పెంపు

ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మందుబాబుల‌ను షాక్‌కు గురిచేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఏపీలో లిక్కర్‌ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్‌ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం ...

ర్యాంకింగ్స్‌లో వెన‌క‌బ‌డిన చంద్ర‌బాబు, లోకేశ్

ర్యాంకింగ్స్‌లో వెన‌క‌బ‌డిన చంద్ర‌బాబు, లోకేశ్

స‌చివాల‌యంలోని మంత్రివ‌ర్గ స‌మావేశ మందిరంలో ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జ‌రిగింది. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఫైల్స్‌ క్లియరెన్స్‌పై సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌కు ర్యాంకులు కేటాయించారు. ఫైల్స్ క్లియ‌ర్ చేయ‌డంలో తొలిస్థానంలో ఫరూఖ్, ఆఖరిస్థానంలో ...

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...

పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అస‌హ‌నం

పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అస‌హ‌నం

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశం సంద‌ర్భంగా టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రినారా లోకేశ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ...

పెనుగొండ‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

పెనుగొండ‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలో ప‌ర్య‌టించారు. పెనుగొండ‌లోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు ద‌ర్శించుకున్నారు. ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ...

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. - పెద్దిరెడ్డి

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి

భూఆక్ర‌మ‌ణ‌లంటూ త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను, జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్ర‌మ‌ణ‌లు అంటూ త‌న‌పై కూట‌మి ప్ర‌భుత్వం ...

ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?

ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?

తాజా ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే ఈ ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక‌త‌ప్ప‌దంటున్నారు ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌లు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 7నెల‌ల కాలం గ‌డుస్తున్నా.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప‌థ‌కాలు అమ‌లు కాలేదు కానీ, చంద్ర‌బాబు మ‌ద్ద‌తుదారుగా ...

అడ్డ‌గోలుగా హామీలిచ్చి, ఖజానా ఖాళీ అన‌డం క‌రెక్ట్ కాదు.. - సీపీఐ రామ‌కృష్ణ ఫైర్‌

అడ్డ‌గోలుగా హామీలిచ్చి, ఖజానా ఖాళీ అన‌డం క‌రెక్ట్ కాదు.. – సీపీఐ రామ‌కృష్ణ ఫైర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) పై సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు గ‌డిచిన త‌రువాత ఇప్పుడు ఖజానా ...